ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:04 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కరీంనగర్‌లో ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ..రూ.10 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

కరీంనగర్‌,అర్జున్ సమాచారం:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.