జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం జూలై 26::
దివ్యాంగులను సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. దివ్వాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్చైర్ల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్.। జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం జూలై 26:: దివ్యాంగులను సమాజంలో సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.దివ్యాంగులకు చేయూత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో హ్యుందాయ్ మొబిస్ ఇండియా...