ధనుష్ పొలిటికల్ ఎంట్రీ
ఛెన్నై ,ఆగస్టు 22,అర్జున్ సమాచారం: తమిళ స్టార్ ధనుష్ చుట్టూ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన చర్చ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఆయన సోషల్ మీడియా ప్రెజెన్స్ను మరింత బలోపేతం చేసేందుకు.. రాజకీయ పార్టీల డిజిటల్ టీమ్స్ తరహాలో ప్రత్యేకంగా ఓ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.ఈ డిజిటల్ టీమ్ కోసం దాదాపు ₹1 కోటి వరకు ఖర్చు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ధనుష్కు సంబంధించిన కంటెంట్ను పర్యవేక్షించడం, ఫ్యాన్ బేస్ను మరింత యాక్టివ్గా మార్చడం, ఆయన కార్యక్రమాలను విస్తృతంగా...