కౌతాళం,అర్జున్ సమాచారం:
వర్షాలు లేక రైతులు ఎండి పోయే పంట పొలాలను చూస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నరు. వేలల్లో పెట్టుబడి పెట్టి విత్తనాలు నాటక భయం తో ఆందోళన చెందుతున్నారు మంగళవారం
కౌతాళం మండలంలో వెలిసిన శ్రీ మారికాంబ దేవి.రమక్క అవ్వా దేవి పాదాలకు 101 బిందె నీళ్లు పోసి అభిషేకంలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు వచ్చి పంట పొలాలు పండాలని గ్రామ పెద్దలు ప్రజలు ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు పిండివంటలు సమర్పించారు.
===========================