రేవంత్ ప్రభుత్వంపై హరీశ్రావు తీవ్ర విమర్శలు: విద్యుత్, నీటి సరఫరాలో వైఫల్యం
హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోలిపేట విద్యుత్ సబ్స్టేషన్ రికార్డులు పరిశీలించిన ఆయన, గతంలో రైతులకు 14-15 గంటల విద్యుత్ అందించగా ఇప్పుడు 12 గంటలే ఇస్తున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా బీఆర్ఎస్ ఐదేళ్లు తాగునీరు అందించిందని, ప్రస్తుతం ఆ వ్యవస్థను కూడా ప్రభుత్వం సరిగా నిర్వహించలేక పోతోందన్నారు. మహిళలు నీటి కోసం, రైతులు ఎరువులు, విద్యుత్ కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్...