ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:52 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బావమరిది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
అనారోగ్యంతో మరణించిన తన బావమరిది శ్రీనివాసరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
==========================