బావమరిది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: అనారోగ్యంతో మరణించిన తన బావమరిది శ్రీనివాసరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ==========================