ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన కీసర సీఐ, ఎస్సై.

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన కీసర సీఐ, ఎస్సై. మేడ్చల్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 17. బుధవారం రాత్రి కీసర చెరువు దగ్గర ఛేజింగ్ జరిగింది.  ఎస్సై పరుగులు తీస్తుండగా ఏసీబీ టీం వెంటపడింది. సినీమా ఫక్కిలో సీన్ జరిగింది. ఎమైయిందో అంటు  స్థానికులు  ఆశ్చర్యపోయారు. కీసర ఎస్ఐ, సీఐ .  ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్...