ఆపరేషన్ సిందూర్’ దెబ్బ..భారత్పై పాక్ కొత్త ఉగ్ర వ్యూహం
ఆపరేషన్ సిందూర్’ దెబ్బ..భారత్పై పాక్ కొత్త ఉగ్ర వ్యూహం న్యూఢిల్లీ, సెస్టెంబర్ 5. అర్జున్ సమాచారం డెస్క్. భారత్పై ఉగ్రవాద వ్యూహాన్ని పాకిస్థాన్ మార్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. నేరుగా పాక్ సంబంధాలు బయటపడకుండా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉగ్రవాద వ్యూహాన్ని పాకిస్థాన్ పూర్తిగా మార్చినట్లు అధికారులు తెలిపారు.పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థల పాత ఉగ్ర మాన్యువల్స్ను వాడటం తగ్గించినట్లు సమాచారం. ఇవి భారత దర్యాప్తు సంస్థలకు...