అర్జున్ సమాచారం:
విద్యార్థులపై పోలీసుల హింస, రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం వంటి అంశాలపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాహుల్, ప్రియాంకా ఆద్వర్యంలో ప్రతిపక్ష MPలు పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేపట్టారు
===========================
అమిత్ షా సమాధానం చెప్పాలి పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష MPల నిరసన ర్యాలీ
RELATED ARTICLES

