ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్శాసనసభలో మరమత్తు పనులు పరిశీలించిన సీఎం రేవంత్

శాసనసభలో మరమత్తు పనులు పరిశీలించిన సీఎం రేవంత్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  మంత్రి అడ్లూరి లక్ష్మణ్,  ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్,  అద్దంకి దయాకర్ , బల్మూర్ వెంకట్ , ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , జైవీర్ రెడ్డి , ఉన్నతాధికారులు హాజరయ్యారు.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!