ePaper
Friday, August 14, 2026
ePaper

జాతీయ వార్తలు

80 ఏళ్ల భారతవని… ఎన్నో మార్పులు… అయినా.. ఇంకా…

0
న్యూఢిల్లీ, ఆగస్టు 14,అర్జున్ సమాచారం: భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో, ప్రజల ఆర్థిక అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రాథమిక అవసరాలకే పరిమితమైన కుటుంబాలు, ఇవాళ ప్రీమియం ఉత్పత్తులు, విదేశీ...

నా భార్య బస్ క్లీనర్ తో లేచిపోయింది తిరువనంతపురం, ఆగస్టు 12

0
తిరువనంతపురం, ఆగస్టు 12,అర్జున్ సమాచారం: నేటి కాలంలో సోషల్ మీడియా అనేది ఒక సమాంతర ప్రపంచంగా మారిపోయింది. అక్కడ కనిపించే ప్రతి దృశ్యం, ప్రతి నవ్వు నిజమని నమ్మే ప్రేక్షకులు కోట్లాది మంది ఉన్నారు....

జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దు యువతకు ప్రధాని సూచన

0
న్యూఢిల్లీ ఆగస్టు 12,అర్జున్ సమాచారం: నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు....

చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చాలి కేంద్ర మంత్రి అశ్విని...

0
న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: బుధవారం నాడు  న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసారు. హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ...

గెట్ రెడీ విత్ మీ అంటున్న మోడీ

0
న్యూఢిల్లీ, ఆగస్టు 11,అర్జున్ సమాచారం: దేశంలో జెన్ జీ ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో సోషల్ మీడియా ప్రముఖ పాత్రే పోషించింది. దీంతో రాజకీయ నేతలు కూడా అలర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా నిత్యం టెక్నాలజీని...

తమిళ బడ్జెట్ లో విజయ్ హామీలకు నిధులు

0
చెన్నై, ఆగస్టు 8,అర్జున్ సమాచారం : ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. అతుకుల బొంత. ఎప్పుడైనా కూలిపోవచ్చు. మద్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు..ఇవి ఇటీవల డీఎంకే...

మయిన్మార్ తో భారత్ స్మూత్ డీల్

0
న్యూఢిల్లీ, ఆగస్టు 6,అర్జున్ సమాచారం: మయన్మార్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా గుర్తించని వివాదాస్పద ప్రాంతాల పరిష్కారం కోసం భారత్ భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ...

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపనకు అనుమతలు ఇప్పించండి సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ:

0
న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ...
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!