ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వైఎస్ జగన్ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

వైఎస్ జగన్ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

📰 Generate e-Paper Clip

విజయవాడ, అర్జున్ సమాచారం,జూలై 30 :
వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  సింగపూర్ కాన్సులేట్ జనరల్ (చెన్నై) ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ మంగళవారం కలిసారు. సోమవారం నాడు మంత్రి లోకేష్ ను సింగపూర్ కాన్సులేట్ జనరల్ బృందం కలిసింది. మంగళవారం నాడు వైఎస్ జగన్తో భేటీ అయింది.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!