ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeతెలంగాణముత్తంగి వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ముత్తంగి వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత

📰 Generate e-Paper Clip

ముత్తంగి వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత


సంగారెడ్డి, అర్జున్ సమాచారం, జూలై 06
ముత్తంగి ముంబై జాతీయ రహదారి వద్ద  ఎప్వోటీ T పోలీసులు వాహనాల తనిఖీలు ,లారీలో అక్రమంగా  రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టివేసారు. 21క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. సికింద్రాబాద్ మచ్చ బొల్లారం నుండి  గుజరాత్ రాష్ట్రం తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం లారీని స్థానికంగా ఉన్న శ్రీరామ్ గోదాంకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!