ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్నీట్ ర్యాంకర్లను అభినందించిన సీఎం రేవంత్

నీట్ ర్యాంకర్లను అభినందించిన సీఎం రేవంత్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (#TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!