కరీంనగర్,అర్జున్ సమాచారం:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
కరీంనగర్లో ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ..రూ.10 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత
RELATED ARTICLES
