న్యూఢిల్లీ, అర్జున్ సమాచారం:
బుధవారం నాడు కాంగ్రెస్ ఎంపిలు నల్ల దుస్తులతో పార్లమెంట్కు వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంట్ ఉభయ సభల్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
==========================
నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపిలు
న్యూఢిల్లీ
RELATED ARTICLES

