ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణవనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు

వనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

వనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు,

చెన్నూరు: అర్జున్ సమాచారం ఆగస్టు 16:

పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త వనమాముల వరదాచార్యుల జయంతిని పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ వనమాముల వరదాచార్యుల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మనిషేట్టి శ్రీనివాస్, రెవెల్లి మహేష్, ఆరిఫ్, జోడు శంకర్, కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్, మహేందర్ వేముల, జగన్నాధుల శ్రీను, రేణుకుంట్ల శ్రీనివాస్,ఎం.డి. నాయబ్, భారతి, కుందారపు రవి, కొప్పుల రవి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!