ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి

📰 Generate e-Paper Clip

చిట్వేలి,అర్జున్ సమాచారం:
పుల్లంపేట మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి చెందాయి. పుల్లంపేట మండలం అనంతసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి.  సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జింకలను పరిశీలించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జింకలను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. అటవీశాఖ అధికారులు మృతి చెందిన జింకలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!