ePaper
Monday, August 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సంజీవని కార్యక్రమంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు అరకు

సంజీవని కార్యక్రమంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు అరకు

📰 Generate e-Paper Clip

అరకు,అర్జున్ సమాచారం:
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్లో సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు.  ఈ సంరద్భంగా ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆర్.కె.నగర్లో సంజీవని లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. గన్నెల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. డ్రోన్ ద్వారా రక్త నమూనాల రవాణా విధానాన్ని పరిశీలించారు
=======================

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!