అమెరికాలో ఆట మహాసభల్లో పాల్గోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్,( అర్జున్ సమాచారం, ప్రతినిధి ఆగస్టు 3)
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికాలో జరుగుతున్న ‘ఆట’ (ATA) మహాసభల్లో రెండవ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు విచ్చేసిన ప్రవాస తెలుగు సోదరసోదరీమణులతో
ఆత్మీయంగా ముచ్చటించారు. తరువాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. ఖండాంతరాల్లో కూడా మన తెలుగు వారు ఐకమత్యంతో మన సంస్కృతిని చాటిచెబుతుండటం ఎంతో
ఆనందంగా ఉందని అయన అన్నారు..

