హైదరాబాద్,అర్జున్ సమాచారం:
అనారోగ్యంతో హై టెక్ సిటీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. అయన వెంట ,ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదతరులున్నారు..
====================
గవర్నర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ హైదరాబాద్
RELATED ARTICLES

